తల్లికి వందనం: చివరి విడత నిధులు విడుదలయ్యాయి. బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి.

📢 తల్లికి వందనం పథకం – తాజా అప్‌డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పథకం కింద నిధుల విడుదలకు వేగం పెంచుతూ ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు చేపట్టింది. 💰 తొలి విడత నిధుల విడుదల 📌 అంటే, అర్హులైన విద్యార్థులు ఒక్కసారిగా కాకుండా విడతలుగా నిధులు అందుకుంటారు. Free Training : గ్రామీణ నిరుద్యోగ యువతీ-యువకులకు ఉచిత … Read more

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్..ఈ పథకం ద్వారా , 20 రోజుల్లో 3.93 లక్షల మందికి నగదు జమ

🟢 తల్లికి వందనం పథకం – ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా విడుదలకు మార్గం సిద్ధం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా కీలక ప్రకటనను సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు కేంద్రం వాటా నిధుల విడుదలకు మార్గం సుగమం అయిందని పేర్కొంది. ఈ పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జూన్ 12వ తేదీ నుండి మొదటి విడత నగదు మంజూరు చేసింది. తర్వాత ఇంటర్మీడియెట్ మరియు ఒకటవ తరగతి విద్యార్థులకు రెండవ విడత నగదు జమ చేసింది. గ్రీవెన్స్‌ ద్వారా … Read more

Good News :తల్లికి వందనం పథకానికి సంబంధించి వార్త: రేపు వీరి ఖాతాల్లో ₹13,000 రూపాయలు జమ కానున్నాయి – అర్హుల జాబితాలో మీ పేరు Check చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 13వ తేదీకి తల్లుల సంక్షేమానికి సంబంధించి వందనం పథకం అమలులోకి రావడం, తద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బు జమ చేసింది. అయితే, ఈ పథకానికి అనేక కారణాల వల్ల కొన్ని అర్హులైన వ్యక్తులు కూడా అనర్హత పొందినట్లు తెలుస్తోంది, దీంతో వారు లబ్ది పొందే అవకాశాన్ని కోల్పోయారు. ఈ సమస్యని పై దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ నమోదు చేసే … Read more

ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత ఫైనల్ అధికారిక జాబితా విడుదల అయ్యింది. మీ పేరు ‘Eligible’ అని ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన తల్లికి వందనం 2025 పథకానికి సంబంధించి, అధికారికంగా రెండవ విడత అర్హుల ఫైనల్ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ రెండవ విడత జాబితాలో ‘Eligible and to be Paid’ అని నమోదైన లబ్ధిదారులకు అడ్రెస్ చేయబడిన డబ్బులు జూలై 10వ తేదీన డిపాజిట్ అవుతాయి. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ జూలై 10న పేరెంట్ టీచర్ మీటింగ్‌ను నిర్వహిస్తోంది. … Read more

తల్లికి వందనం పథకం: పెద్ద షాక్! 2వ విడత డబ్బులు జూలై 5న కాదు, కొత్త తేదీ ప్రకటించారు: జాబితాలో మీ పేరును Check చేసుకోండి!

AP Thalliki Vandanam Scheme 2025: ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత డబ్బులు డిపాజిట్ చేయడంపై ప్రభుత్వం కీలకమై ఎంపికలను ఇచ్చింది. జూలై 5న విడుదల చేయాల్సిన రెండవ విడత మొత్తాన్ని, ఇప్పుడే జూలై 10న విడుదల చేయడంతో నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు మొదటి తరగతిలో మరియు పదో తరగతిలో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరుతున్నందున, అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. అందువల్ల, ఈ మొత్తం … Read more

తల్లికి వందనం పథకం 2వ జాబితా సిద్ధం: గ్రీవెన్స్ పెట్టినవాళ్లలో చాలా మందికి Eligible వచ్చింది-మీ పేరు ఇలా చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి సంబందించిన అభ్యంతరాలు (గ్రీవెన్స్) ఫై 2025 సంవత్సరానికి సంబంధించి శుభవార్త. జూన్ 12 నుండి జూన్ 20 వరకు డబ్బులు అందని తల్లులు తమ అభ్యంతరాలను నమోదు చేసిన తర్వాత, సంబంధిత అధికారులు పరిశీలన చేసి, కొన్ని లబ్ధిదారులను తల్లికి వందనం పథకానికి “Eligible” గా గుర్తించి, రెండవ జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి … Read more

AP తల్లికి వందనం 2వ విడత జాబితా విడుదల చేశారు: వారందరికీ జూలై 5న ₹13,000/- డిపాజిట్ : మీ పేరు చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులకు శుభవార్త. జూన్ 20వ తేదీకి అభ్యంతరాలు సమర్పించిన లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, అర్హత కలిగిన వారి యొక్క రెండవ జాబితాను ఈరోజు విడుదల చేశారు. రెండవ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ₹13,000/- ఇచ్చేందుకు వారి తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేయబడనున్నాయి. అభ్యంతరాలు సమర్పించిన లబ్ధిదారులు, వారి పేరు రెండవ జాబితాలో … Read more

ఏపీ తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ విడత జాబితా విడుదల చేశారు: జాబితాలో మీ పేరు ఉందేమో ఇలా చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకానికి సంబంధించి, జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు అందుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ జూన్ 28వ తేదీకి ముగిసింది. ప్రస్తుతం, వెరిఫికేషన్ పూర్తయినందున, రెండవ విడత జాబితాను జూన్ 30వ తేదీన విడుదల చేసుటకు యోచిస్తున్నరు. రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన ప్రతి విద్యార్థికి ₹13,000/- రూపాయల చొప్పున తల్లి … Read more