తల్లికి వందనం: చివరి విడత నిధులు విడుదలయ్యాయి. బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి.

📢 తల్లికి వందనం పథకం – తాజా అప్‌డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పథకం కింద నిధుల విడుదలకు వేగం పెంచుతూ ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు చేపట్టింది. 💰 తొలి విడత నిధుల విడుదల 📌 అంటే, అర్హులైన విద్యార్థులు ఒక్కసారిగా కాకుండా విడతలుగా నిధులు అందుకుంటారు. Free Training : గ్రామీణ నిరుద్యోగ యువతీ-యువకులకు ఉచిత … Read more

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్..ఈ పథకం ద్వారా , 20 రోజుల్లో 3.93 లక్షల మందికి నగదు జమ

🟢 తల్లికి వందనం పథకం – ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా విడుదలకు మార్గం సిద్ధం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా కీలక ప్రకటనను సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు కేంద్రం వాటా నిధుల విడుదలకు మార్గం సుగమం అయిందని పేర్కొంది. ఈ పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జూన్ 12వ తేదీ నుండి మొదటి విడత నగదు మంజూరు చేసింది. తర్వాత ఇంటర్మీడియెట్ మరియు ఒకటవ తరగతి విద్యార్థులకు రెండవ విడత నగదు జమ చేసింది. గ్రీవెన్స్‌ ద్వారా … Read more

Good News :తల్లికి వందనం పథకానికి సంబంధించి వార్త: రేపు వీరి ఖాతాల్లో ₹13,000 రూపాయలు జమ కానున్నాయి – అర్హుల జాబితాలో మీ పేరు Check చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 13వ తేదీకి తల్లుల సంక్షేమానికి సంబంధించి వందనం పథకం అమలులోకి రావడం, తద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బు జమ చేసింది. అయితే, ఈ పథకానికి అనేక కారణాల వల్ల కొన్ని అర్హులైన వ్యక్తులు కూడా అనర్హత పొందినట్లు తెలుస్తోంది, దీంతో వారు లబ్ది పొందే అవకాశాన్ని కోల్పోయారు. ఈ సమస్యని పై దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ నమోదు చేసే … Read more