తల్లికి వందనం: చివరి విడత నిధులు విడుదలయ్యాయి. బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి.

📢 తల్లికి వందనం పథకం – తాజా అప్‌డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పథకం కింద నిధుల విడుదలకు వేగం పెంచుతూ ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు చేపట్టింది. 💰 తొలి విడత నిధుల విడుదల 📌 అంటే, అర్హులైన విద్యార్థులు ఒక్కసారిగా కాకుండా విడతలుగా నిధులు అందుకుంటారు. Free Training : గ్రామీణ నిరుద్యోగ యువతీ-యువకులకు ఉచిత … Read more

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్..ఈ పథకం ద్వారా , 20 రోజుల్లో 3.93 లక్షల మందికి నగదు జమ

🟢 తల్లికి వందనం పథకం – ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా విడుదలకు మార్గం సిద్ధం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా కీలక ప్రకటనను సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు కేంద్రం వాటా నిధుల విడుదలకు మార్గం సుగమం అయిందని పేర్కొంది. ఈ పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జూన్ 12వ తేదీ నుండి మొదటి విడత నగదు మంజూరు చేసింది. తర్వాత ఇంటర్మీడియెట్ మరియు ఒకటవ తరగతి విద్యార్థులకు రెండవ విడత నగదు జమ చేసింది. గ్రీవెన్స్‌ ద్వారా … Read more

AP తల్లికి వందనం పధకం రెండో విడత కొరకు డబ్బులు జమ చేయబోతున్నారు. అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నదా అని చెక్ చేసుకోండి.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. అయితే, కొన్ని తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. డబ్బులు వేయబడకపోతే, అర్హత కలిగి ఉన్న లబ్ధిదారులు జూన్ 20వ తేదీ లోగా తమ అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రరి కార్యం, అభ్యంతరాలు సమర్పించిన లబ్ధిదారుల సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 28వ తేదీ వరకు జరుగుతుంది. జూన్ 30వ తేదీ న రెండో విడత అర్హుల జాబితా విడుదల చేయబడుతుంది. … Read more