Telangana Govt: భూమి లేని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
తెలంగాణ ప్రభుత్వం: భూమి లేని నిరుపేద రైతులకు శుభవార్త ! తెలంగాణ ప్రభుత్వం: భూమి లేని నిరుపేద రైతులకు శుభవార్త టేలంగాణలో భూమి లేని నిరుపేద రైతులకు ముఖ్యమంత్రి రవంత్ రెడ్డి జూన్ 2న భూమి పట్టాలు అందజేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆయన సంబంధిత అధికారులతో సమావేశమై, ఈ ప్రక్రియలో ఏ విధమైన పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గతంలో ధరణి పోర్టల్ లో ఉత్పన్నమైన సమస్యలను మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు … Read more