కరోనా: మరోసారి వణికిస్తున్న కరోనా! ఈ కొత్త వేరియంట్ వల్లనే కేసుల తీవ్రత పెరుగుతోంది.

కరోనా: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి, ముఖ్యంగా కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో. కేరళలో ఈ నెలలో 182 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వి. జార్జ్ వెల్లడించారు. ఈ కేసుల పెరుగుదలకు JN-1 వేరియంట్ ప్రధాన కారణమని ఆమె తెలియజేశారు. ఆరోగ్య అధికారులు జేఎన్-1 వేరియంట్ దక్షిణాసియా దేశాలలో వేగంగా విస్తరిస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు. కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున, మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేగాక, మహారాష్ట్రలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో … Read more