వారి ఖాతాల్లోకి రూ.6 వేలు.. అర్హతలు ఇవే!
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూమిలేని వ్యవసాయ కూలీల ఆర్థిక భరోసా కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తం రెండు విడతల్లో, ఒక్కో విడతకు రూ.6,000 చొప్పున, వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. Indiramma Atmiya Bharosa Scheme 2025 : అర్హతలు : ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని నిర్దిష్ట … Read more