AP ప్రభుత్వం మహిళలకు ₹2 లక్షల ఆర్థిక సహాయం చేసే విధంగా మరో పథకం ప్రారంభించింది: ఇలా దరఖాస్తు చేసుకోండి | Apply చెయ్యండి.

AP Digital Lakshmi Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “డిజిటల్ లక్ష్మి పథకం” స్వయం సహాయక బృందాలలోని మహిళల కోసం ప్రారంభించబడింది. పట్టణ స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలకు తక్కువ వడ్డీకి ₹2,00,000/- లోన్ రూపంలో ఆర్థిక సహాయం అందుతుంది. డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక స్వావలంబనతో కూడిన ఉపాధిని మహిళలకు కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ఆర్టికల్ ద్వారా, … Read more