FLASH: ఇకపై 10వ తరగతి పరీక్షలు రెండుసార్లు నిర్వహించబడనున్నాయి – ప్రభుత్వం ఆమోదం తెలీను 2026 నుండి ఈ విధానం అమల్లోకి రానుంది.

CBSE 10th Board Exams 2026 Update: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి పరీక్షల నిర్వహణలో కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుండి, సంవత్సరానికి రెండుసార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం మరియు వారికి మంచి అవకాశాలను కల్పించడం కోసం తీసుకోబడిందని CBSE బోర్డు వెల్లడించింది. రెండు ఫేజులుగా పరీక్షలు ఎలా నిర్వహిస్తారు?: విద్యార్థులు ఈ రెండు పఠనం పరీక్షల్లో … Read more