AP తల్లికి వందనం పధకం రెండో విడత కొరకు డబ్బులు జమ చేయబోతున్నారు. అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నదా అని చెక్ చేసుకోండి.
AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. అయితే, కొన్ని తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. డబ్బులు వేయబడకపోతే, అర్హత కలిగి ఉన్న లబ్ధిదారులు జూన్ 20వ తేదీ లోగా తమ అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రరి కార్యం, అభ్యంతరాలు సమర్పించిన లబ్ధిదారుల సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 28వ తేదీ వరకు జరుగుతుంది. జూన్ 30వ తేదీ న రెండో విడత అర్హుల జాబితా విడుదల చేయబడుతుంది. … Read more