AP తల్లికి వందనం 2వ విడత జాబితా విడుదల చేశారు: వారందరికీ జూలై 5న ₹13,000/- డిపాజిట్ : మీ పేరు చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులకు శుభవార్త. జూన్ 20వ తేదీకి అభ్యంతరాలు సమర్పించిన లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, అర్హత కలిగిన వారి యొక్క రెండవ జాబితాను ఈరోజు విడుదల చేశారు. రెండవ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ₹13,000/- ఇచ్చేందుకు వారి తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేయబడనున్నాయి. అభ్యంతరాలు సమర్పించిన లబ్ధిదారులు, వారి పేరు రెండవ జాబితాలో … Read more