AP RGUKT IIIT 2025 2nd Phase ఫలితాలు: ఫలితాలను చెక్ చేయండి: Download Results Here

AP RGUKT IIIT 2025 – 2nd Phase Results: ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. నూజివీడు త్రిబుల్ ఐటీ లో నాలుగు రోజుల పాటు సాగిన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థుల్లో 866 మంది సీటు సంపాదించారు. వీరిలో 243 మంది బాలురు మరియు 623 మంది బాలికలు ఉన్నారు. రెండవ రోజు జరిగిన కౌన్సిలింగ్లో, 547 మంది విద్యార్థులను పిలువగా, అందులో 429 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. తొలి విడత కౌన్సిలింగ్ తర్వాత … Read more