AP EAMCET 2025 పరీక్ష రాసిన ఇంటర్మీడియట్ విద్యార్థులు రేపటి నుండి ఈ ఫారం పూర్తి చేసి సమర్పించాలి: AP ఎంసెట్ కన్వీనర్ గారి ఆదేశాలు.

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలో అర్హత పొందిన మరియు ఇంటర్మీడియట్ పరీక్షలో కూడా పాస్ అయిన విద్యార్థులకు, జూలై 6వ తేదీ నుంచి అధికారిక ఎంసెట్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారం ఫిల్లప్ చేసి సమర్పించాలని ఏపీ ఎంసెట్ 2025 కన్వీనర్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని విద్యార్థులకు ఎంసెట్ 2025లో పరీక్షలు రాసి కానీ ర్యాంకు రాక పోవడంతో, వారి కౌన్సిలింగ్ నిర్వహణలో కష్టం తప్పకుండా ఉండటంతో, అలాంటి విద్యార్థులకు మరో అవకాశం … Read more

AP ఎంసెట్ 2025, ఇంటర్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 6వ తేదీలోపు వెబ్‌సైట్‌లో సమర్పించాల్సిన పత్రాలు/వివరాలు: వెంటనే చూడండి

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జులై 6వ తేదీలోగా డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలని కన్వీనర్ తెలిపారు. ఈ మేరకు వెబ్‌సైట్‌లో కొత్త అప్‌డేట్ స్క్రోలింగ్ అవుతోంది. కాబట్టి, అర్హులైన విద్యార్థులు గడువులోగా డిక్లరేషన్ ఫారం నింపి సమర్పించాలి. పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. తల్లికి ఉంగరం పథకం లబ్ధిదారులకు అలెర్ట్: ఆ పిల్లల తల్లులకు ఈరోజు సాయంత్రం వరకే అవకాశం: … Read more