రైతన్నలకి పండగలాంటి వార్త.. అన్నదాత సుఖీభవ పతాకంపై బిగ్ అప్డేట్.. ఖాతాల్లోకి నగదు అప్పుడే..!
AP Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందించనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన నిధులు (రూ.6,000) కలిపి, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అదనంగా అందజేస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. మరో … Read more