రైతన్నలకి పండగలాంటి వార్త.. అన్నదాత సుఖీభవ పతాకంపై బిగ్ అప్‌డేట్.. ఖాతాల్లోకి నగదు అప్పుడే..!

AP Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్‌లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందించనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన నిధులు (రూ.6,000) కలిపి, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అదనంగా అందజేస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. మరో … Read more

AP Annadhatha Sukhibhava Scheme 2025: రైతుల ఖాతాల్లోకి ఒక్కసారిగా ₹20,000/- విడుదల – రైతన్నలకు గొప్ప శుభవార్త!

AP Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులకు ఒక ప్రత్యేక శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈసారి రైతులకు ఒక్కసారిగా ₹20,000/- చెల్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ మొత్తం డబ్బును విడుదల చేయనున్నట్లు సమాచారం. విడతల వారీగా ₹20,000/- రూపాయలు విడుదల చేసే తేదీలు: మొత్తం విడతలు … Read more