అన్నదాత సుఖీభవ పథకాన్ని : మీ స్టేటస్‌ను ఇలా ఈజీగా చెక్ చేసుకోండి!

AP Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త : అన్నదాత సుఖీభవ పథకం రైతు సేవా కేంద్రాలలో అందుబాటు తల్లికి వందనం పథకానికి సంబంధించి వార్త: రేపు వీరి ఖాతాల్లో ₹13,000 రూపాయలు జమ కానున్నాయి – అర్హుల జాబితాలో మీ పేరు Check చూసుకోండి ఆన్‌లైన్ సౌకర్యం స్టేటస్‌ని ఎలా తెలుసుకోవాలి పథకానికి ఉద్దేశించిన ప్రయోజనాల గురించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సమాధానం

AP అన్నదాత సుఖీభవా స్కీమ్ 2025 Status Check: మీరు అర్హత ఉన్నారా? లేదా? చెక్ చేసుకోండి | Official Link

AP Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన “అన్నదాత సుఖీభవ” పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలలోనే, రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే మొదటి విడత డబ్బులు కూడా కలుపుకొని మొత్తం ₹7,000/- రైతుల ఖాతాల్లో నేరుగా డిపాజిట్ చేయనుంది.ఈ అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు, వారు ఈ పథకానికి అర్హులా కాదా అనే విషయం … Read more

AP తల్లికి వందనం పధకం రెండో విడత కొరకు డబ్బులు జమ చేయబోతున్నారు. అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నదా అని చెక్ చేసుకోండి.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. అయితే, కొన్ని తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. డబ్బులు వేయబడకపోతే, అర్హత కలిగి ఉన్న లబ్ధిదారులు జూన్ 20వ తేదీ లోగా తమ అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రరి కార్యం, అభ్యంతరాలు సమర్పించిన లబ్ధిదారుల సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 28వ తేదీ వరకు జరుగుతుంది. జూన్ 30వ తేదీ న రెండో విడత అర్హుల జాబితా విడుదల చేయబడుతుంది. … Read more