AP IIIT 2025 2వ Phase ఫలితాలు: కట్ ఆఫ్ మార్కులు, ఫలితాలను Check చేయండి.

AP IIIT 2025 2nd Phase Results: ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీలకు 2025 ప్రవేశాల కోసం నూజివీడు, ఆర్కే ర్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లలో ఉన్న సీట్లను భర్తీ చెయ్యడానికి మొదటి విడత కౌన్సిలింగ్ నిన్నటితో పూర్తి కార్యక్రమం జరిగింది. మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత, మొత్తం నాలుగు క్యాంపస్లలో కలిపి 702 సీట్లు మిగిలిపోయాయి. ఈ మిగిలిన్న 702 సీట్లను రెండవ విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, … Read more